ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని వినతి.
జనసేన నాయకులు శిరీష
ఎల్బీనగర్ ,అక్షిత ప్రతినిధి:
,
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి శ్రీకారం చుట్టి, ఆయా పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దాలని జనసేన నాయకులు శిరీష ఆధ్వర్యంలో పలువురు నేతలందరూ కలిసి ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.