రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ పాలకవర్గం

రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ పాలకవర్గం

చేర్యాల, అక్షిత ప్రతినిధి: చేర్యాల పట్టణంలోని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు,మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ముస్త్యాల నాగేశ్వర్ రావు వారి తండ్రి రామయ్య మరణించినందున, మున్సిపల్ చైర్ పర్సన్ అంకు గారి స్వరూప రాణి శ్రీధర్ రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, కౌన్సిలర్లు మరియు కమిషనర్ రాజేంద్ర కుమార్,కో ఆప్షన్ సభ్యులు తో కలిసి రామయ్య పార్తిపదేహంపై పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking