నరసింహ గౌడ్ కు నివాళులర్పించిన కాటం
నకిరేకల్ అక్షిత ప్రతినిధి
చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన బాలగోనీ రాజు గౌడ్ దేవస్థాన మాజీ చైర్మన్ తండ్రి బాలగోని నరసింహ గౌడ్ (80) అనారోగ్యంతో మరణించారు .వారి పార్థివ దేహాన్ని ఆదివారం చిట్యాల మాజీ మార్కెట్ చైర్మన్ కాటం వెంకటేశం పూలమాలవేసి నివాళులర్పించారు.
వారి వెంట మాజీ ఉపసర్పంచ్ నూతి వెంకన్న మాజీ దేవస్థాన చైర్మన్ తెలుసూరి సైదులుమాజీ వార్డ్ మెంబర్లు తెలుసూరు లింగయ్య చంద్రయ్య మరియు గంట పుల్లారెడ్డి కురు యాదయ్య జిల్లా నరసింహ తోటకూరి బాలమల్లుగుండెబోయిన నరసింహ జక్కల శ్రీకాంత్ గుండెబోయిన మహేష్ తదితరులు పాల్గొన్నారు