Browsing Category
AP
పేకాట స్థావరాలపై దాడులు… అరెస్టయిన వారిలో బాలకృష్ణ పీఏ!
నగరిగేర ప్రాంతంలో జోరుగా పేకాట
పక్కా సమాచారంతో పోలీసుల దాడులు
19 మంది అరెస్ట్
అరెస్టయిన వారిలో వైసీపీ నేతలు!…
ఏపీలో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారంటే.. జిల్లాల వారీగా వివరాలు ఇవిగో!
మొత్తం నిరుద్యోగుల సంఖ్య 6,16,689
మహిళా నిరుద్యోగుల సంఖ్య 1,94,634
పురుష నిరుద్యోగుల సంఖ్య 4,22,055…
పీఆర్సీపై ముగిసిన జగన్ సమీక్ష.. రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ
ఉద్యోగులకు పీఆర్సీ అంశంపై ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ,…
విద్యాదీవెన పథకంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురు
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా నగదును విద్యాసంస్థల ఖాతాల్లో జమచేయాలన్న గత ఆదేశాలను హైకోర్టు మరోసారి…
పీఆర్సీపై గుడ్న్యూస్ చెప్పిన సీఎం జగన్
ఇటీవల వరద బీభత్సానికి గురై తీవ్రంగా నష్టపోయిన బాధితులను పరామర్శించడానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కడప, చిత్తూరు,…
రాజధానిని విశాఖకు తరలిస్తే అమరావతి రైతులకు రూ. 1.50 లక్షల కోట్లు…
మూడు రాజధానుల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేయడంపై వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. అధికారంలోకి వచ్చిన…
మూడు రాజధానుల నిర్ణయంలో మార్పు లేదు… : సీఎం జగన్
ఏపీకి మూడు రాజధానుల అంశంలో తమ వైఖరిలో మార్పు లేదని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. సీఆర్డీయే రద్దు ఉపసంహరణ బిల్లును…
గాల్లోంచి నేలమీదకు దిగితే సీఎంకు వరద కష్టాలు కనిపిస్తాయి: లోకేశ్
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. గాల్లోంచి…
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి జగన్ మంచి పేరు తెచ్చుకోవాలి: రఘురామకృష్ణరాజు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా పరిణామాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పిలుపుతో చాలా రాష్ట్రాలు పెట్రో…
నిస్వార్థ హెల్పింగ్ హాండ్స ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
ఏపీ39టీవీ న్యూస్
జూన్ 17
గుడిబండ:- మండలం ఇటుకె పల్లి గ్రామంలో 15 నిరుపేద కుటుంబాలకు నిస్వార్థ హెల్పింగ్ హాండ్స్ మడకశిర టీం…