●76వ గణతంత్ర వేడుకలు
●భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడు బుడుగే సైదులు
●నల్గొండ, అక్షిత బ్యూరో :
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 76వ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నకిరేకల్ మెయిన్ సెంటర్లో నకరేకల్ భాజపా మండలాధ్యక్షుడు బుడుగే సైదులు జాతీయ జెండాను ఆవిష్కరణ చేయడం జరిగిందని
మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాలలు వేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జిల్లా డాకయ్య,గుడిగుంట్ల సాయన్న,యానాల శ్రీనివాస్ రెడ్డి, తాటికొండ రామ్మూర్తి, పుట్ట వెంకన్న,గర్రె మురళీమోహన్, బ్రహ్మదేవర రవిశంకర్, మార్త నాగయ్య,పంజాల సైదులు,నడికుడి వెంకటేశ్వర్లు, వంగూరు సైదులు, మైలం శ్రీను,ఉప్పల నాగరాజు,సామ విక్రమ్ రెడ్డి,దొడ్దోని శంకర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు