పదిలో ఆల్ఫోర్స్ విద్యార్థుల ప్రభంజనం
ఆర్మూర్, అక్షిత ప్రతినిధి :
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఆర్మూర్ పట్టణంలో ఆల్ఫోర్స్ నరేంద్ర పాఠశాలకు చెందిన విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో పాటు ఒక జిపిఏ ఐదుగురు 9.8 జిపిఏ ,ఒక్కరు 9.7 జిపిఏ మిగతా విద్యార్థులు9 జిపిఏ పైగా సాధించారన్నారు.ఈ ఫలితాల పట్ల అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి ,విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రత్యేక శ్రద్ధ, ఉపాధ్యాయుల నిరంతర కృషి తల్లిదండ్రుల సహకారంతో ఉత్తమ ఫలితాలు ఆల్ఫోర్స్ విద్యార్థులు సాధించడం వలన ఆర్మూర్ లోనే ప్రభంజనం సాధించామన్నారు.