ఇఫ్తార్ విందులో పాల్గొన్న మొద్దు  లచ్చిరెడ్డి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న

 

మొద్దు  లచ్చిరెడ్డి

 

వనస్థలిపురం, అక్షిత ప్రతినిధి:

బి.యన్ రెడ్డి నగర్  డివిజన్  సాహెబ్ నగర్  ZAMA – MASJID కు సంబంధించిన సభ్యులు ఆమేద్  అలీ

ఆధ్వర్యంలో సాహెబ్ నగర్ కల్యాణ మండపం లో రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో *బి.యన్ రెడ్డి నగర్ డివిజన్  జిహెచ్ఎంసి కార్పొరేటర్  మొద్దు లచ్చి రెడ్డి  పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు ముస్లింకు సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ… పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు చేస్తారని.రంజాన్‌ను భక్తిశ్రద్ధలతో  ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. మరియు ఇఫ్తార్‌ విందులు మత సామరస్యానికి  ప్రతీకగా నిలుస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో మసీద్ సభ్యులు  మహమ్మద్ జావేద్, మొహమ్మద్ మోసిన్, పాషా, అజీజ్,  కరీమ్ , మూవీస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking