సైదులును పరామర్శించిన సిద్దార్థ

మాడుగులపల్లి, అక్షిత న్యూస్ :

మిర్యాలగూడ నియోజకవర్గంలో మాడ్గులపల్లి మండలంలో పాములపహాడ్ గ్రామం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతకాయల సైదులు కొద్ది రోజుల కిందట పాముకాటుకు గురయ్యారు. చికిత్స పొందిన అనంతరం ఇంటి వద్ద కోలుకుంటున్న సైదులును యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పరామర్శించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking