క్యాంటీన్ ప్రారంభం

క్యాంటీన్ ప్రారంభం

మందమర్రి, అక్షిత ప్రతినిధి:-

ఏరియా జిఎం కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది సౌకర్యార్థం గురువారం ఫీడర్ క్యాంటీన్ ను ఏరియా జిఎం జి మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం ఓదెలు, టిబిజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏఐటీయూసి ఫిట్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సింగరేణి ఉన్నత అధికారులు, యూనియన్ నాయకులు, జిఎం కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking