వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినందుకు డప్పులు కొట్టి కృతజ్ఞతలు..
శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి :
సామాజిక,ఆర్థిక,విద్యా,ఉపాధి,రాజకీయ,కుల గణన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024 సర్వేకు మరియు జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నివేదికలోని కీలకమైన మూడు అంశాలకు మంత్రిమండలిలో ఆమోదించి,శాసనసభలో ప్రకటన చేసిన నేపథ్యంలో బుధవారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులతో కలిసి డాక్టర్.బాబా సాహెబ్ అంబేద్కర్ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు..ఈ సందర్భంగా బీసీ,ఎస్సీ,ఓసి,ఎస్టీ,మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు పెద్దఎత్తున పాల్గొన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు మంత్రివర్గానికి శుభాకాంక్షలు, అభినందనలు,ధన్యవాదాలు తెలియజేశారు.రాహుల్ గాంధీ ,శ్రీమతిసోనియా గాంధీ .మల్లికార్జున్ ఖర్గే, .కేసి వేణుగోపాల్, దిపాదాస్ మున్షీ ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క , పొన్నం ప్రభాకర్ మంత్రులుకు,వివిధ పార్టీల ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు,కాంగ్రెస్ పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు..అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నకే,బడుగు బలహీన వర్గాలు సామాజిక,రాజకీయ,ఉద్యోగాల్లో ఎదగాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు..ప్రజాపాలనకు నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం అని,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందని,మాట ఇచ్చి చేసి చూపే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని,అభివృదే ప్రధాన లక్ష్యంగా,ప్రజలకు,మైనార్టీలకు,బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాం అని తెలిపారు..ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన సర్వే ద్వారా బడుగు బలహీన వర్గాలకు మెమెంతో మాకంతా అన్న విధంగా తెలంగాణ శాసనసభ కులగణన ఆమోదించించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు రాములు గౌడ్,బలింగ్ యాదగిరి గౌడ్,వీరేందర్ గౌడ్,కనకమామిడి నరందేర్ గౌడ్,శేఖర్ ముదిరాజ్,మన్నెపల్లి సాంబశివరావు,ఉరిటీ వెంకట్ రావు,ప్రభాకర్ రెడ్డి,కట్ల శేఖర్ రెడ్డి,వల్లపు సురేందర్,రాజేందర్ గౌడ్,పట్వారీ శశిధర్,గఫర్,విజయభాస్కర్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు బాష్పక యాదగిరి,శ్యామ్,కృష్ణ,శ్రీనివాస్ గౌడ్ ,జహంగీర్,యాదయ్య,రవికుమార్,రామచందర్,యాలమంచి ఉదయ్ కిరణ్,సత్తి రెడ్డి,పద్మ రావు,నాయీమ్,రాజేష్,యాదగిరి,వెంకటేష్,హనుమంతు,జవీద్,శ్రీనివాస్ రెడ్డీ , లక్ష్మణ్ భరత్,బాలరాజు ముదిరాజ్,సత్యనారాయణ యాదవ్,కృష్ణ యాదవ్,అస్లాం,శివ గౌడ్,జగదీష్,నర్సింహ రాజు,జంగిర్,సురేష్ గౌడ్,కార్తిక్ గౌడ్,ఖాజా,గోపాల్ నాయక్,చంద్రమౌళి,శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నితిన్ గౌడ్,ఆదిత్య ముదిరాజ్,మధు,వెంకటేష్ ముదిరాజ్,మహిళలు సునీత రెడ్డి,కల్పన ఏకాంత్ గౌడ్,లక్ష్మి,శిరీష సతుర్,జయ,శివాని,శాంత,సావిత్రి,జ్యోతి తదితరులు పాల్గొన్నారు..